మాస్కు ధరించకుంటే భారీ జరిమానా తప్పదు : సీపీ
హనుమకొండ జిల్లా : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలందరూ తప్పని సరిగా మాస్కులను ధరించాలని వరంగల్ సీపీ డా.తరుణ్ జోషి సూచించారు. లేదంటే జరిమానా కట్టాల్సి వుంటుందని సీపీ హెచ్చరించారు. ప్రజలు...
మా డివిజన్ లో సమస్యలు తీర్చండి : కార్పొరేటర్ రాజు
హనుమకొండ జిల్లా : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావిణ్య రెడ్డిని 31వ డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. 31వ డివిజన్ లోని పలు సమస్యలపై కమిషనర్ కు వినతిపత్రం...
కేసీఆర్ కు, మోడీకి రైతులే బుద్ధి చెప్తారు : పొన్నాల
కేసీఆర్ కు, మోడీకి రైతులే బుద్ధి చెప్తారు : పొన్నాల
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : వ్యసనాలను నిర్మూలించే ప్రభుత్వాలను చూశాం కానీ, ప్రజల వ్యసనాలను ఆయుధంగా మార్చుకుని ఆదాయం పెంచుకుంటున్న ప్రభుత్వాన్ని...
పత్తికి రికార్డు స్థాయిలో పలికిన ధరలు
వరంగల్ జిల్లా : రాష్ట్రంలో పత్తి రైతుల పంట పండుతున్నది. పత్తి ధర పరుగులు పెడుతుండటంతో తెల్ల బంగారానికి కాసుల వర్షం కురుస్తున్నది. రికార్డు స్థాయిలో ధర పలుకుతుండటంతో రైతుల ముఖాల్లో చిరు...
ఎనుమాముల మార్కెట్ కు 3 రోజులు సెలవు
వరంగల్ జిల్లా : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు వరుసగా మూడు రోజులు సెలవు ప్రకటించారు. డిసెంబర్ 31 నుంచి జనవరి 2వ తేదీ వరకు మార్కెట్ కు సెలవులు ఉంటాయని...
పిచ్చయ్య మరణం క్రీడాలోకానికి తీరని లోటు : చీఫ్ విప్
హనుమకొండ జిల్లా : ప్రముఖ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు, అర్జున అవార్డు గ్రహీత జమ్మలమడక పిచ్చయ్య మరణం క్రీడాకారులకు తీరనిలోటని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. అర్జున జె...
బీజేపీ అంటేనే వ్యాపార వర్గాల పార్టీ : ఎమ్మెల్యే గండ్ర
జయశంకర్ భూపాలపల్లి జిల్లా : బీజేపీ అంటేనే వ్యాపార వర్గాల పార్టీ అని, అలాంటి పార్టీకి రైతుల ప్రయోజనాలు ఎలా పడతాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. రైతుల ఉసురు పోసుకుంటున్న...
పగిలిన మంచినీటీ పైపు లైన్.. నిద్రపోతున్న జీడబ్ల్యూఎంసీ
హనుమకొండ జిల్లా : గ్రేటర్ వరంగల్ లోని 59వ డివిజన్ లోని ఎక్సైజ్ కాలనీలో మంచినీళ్లు డ్రైనేజీ పాలవుతున్నాయి. ఎక్సైజ్ కాలనీ రోడ్ నంబర్ 9లోని రాజీవ్ పార్క్ పక్కలైన్ లో వున్న...
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన చీఫ్ విప్ దాస్యం
హనుమకొండ జిల్లా : అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం కేసీఆర్ అండగా నిలుస్తారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న...
క్రిస్టియన్స్ కి గిఫ్ట్ ప్యాక్ లు అందించిన చీఫ్ విప్
హనుమకొండ జిల్లా : నిరుపేదలంరూ పండగలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ అన్ని మతాలకు సంబంధించిన పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. క్రీస్తు...





















