మహిళలకు కొత్త స్కీమ్..‘సమ్మాన్ బచత్ పత్ర’
మహిళలకు కొత్త స్కీమ్..‘సమ్మాన్ బచత్ పత్ర’
వరంగల్ టైమ్స్, దిల్లీ: మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ను ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో...
బడ్జెట్ ట్యాబ్ తో రాష్ట్రపతి భవన్ కు నిర్మలమ్మ
బడ్జెట్ ట్యాబ్ తో రాష్ట్రపతి భవన్ కు నిర్మలమ్మ
వరంగల్ టైమ్స్, దిల్లీ : 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర పద్దును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్దిసేపట్లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు....
రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించిన విపక్షాలు
రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించిన విపక్షాలు
వరంగల్ టైమ్స్, ఢిల్లీ : బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగంపై విపక్ష పార్టీలు పెదవి విరిచాయి. రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో...
రాష్ట్రం నుంచి ఇద్దరికి రాష్ట్రపతి మెడల్
రాష్ట్రం నుంచి ఇద్దరికి రాష్ట్రపతి మెడల్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా 901 మంది పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ పతకాలు ప్రకటించింది. 140 మందికి పోలీస్ మెడల్...
పద్మ అవార్డుల ప్రకటన
పద్మ అవార్డుల ప్రకటన
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారిని అత్యున్నత పురస్కారాలతో ప్రతీ యేడాది కేంద్రప్రభుత్వం సత్కరిస్తుంది. ఈ రిపబ్లిక్...
జామియాలో ‘మోదీ డాక్యుమెంటరీ’ వివాదం
జామియాలో 'మోదీ డాక్యుమెంటరీ' వివాదం
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : వివాదాస్పద 'మోదీ బీబీసీ డాక్యుమెంటరీ'ని కేంద్రం నిషేధించినా పలు యూనివర్సిటీల్లో స్టూడెంట్ యూనియన్లు ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ జామియా యూనివర్సిటీలో ఈరోజు...
ట్విటర్, యూట్యూబ్లకు కేంద్రం సంచలన ఆదేశాలు
ట్విటర్, యూట్యూబ్లకు కేంద్రం సంచలన ఆదేశాలు
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై బీబీసీ ప్రసారం చేస్తున్న డాక్యుమెంటరీకి సంబంధించిన ట్వీట్లు, యూట్యూబ్ వీడియోలను బ్లాక్ చేయాలని ట్విటర్, యూట్యూబ్లను...
2025 నాటికి మరో 278 వందే భారత్ రైళ్లు..!
2025 నాటికి మరో 278 వందే భారత్ రైళ్లు..!
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. రాబోయే రోజుల్లో వాటి సంఖ్యను మరింత పెంచేందుకు రైల్వేశాఖ...
ఆ రాష్ట్రాల ఎన్నికలపై ఈసీ నేడు కీలక నిర్ణయం
ఆ రాష్ట్రాల ఎన్నికలపై ఈసీ నేడు కీలక నిర్ణయం
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకోనుంది. నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర...
కరోనా వ్యాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్స్
కరోనా వ్యాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్స్
వరంగల్ టైమ్స్, పూణే : కరోనా వ్యాక్సిన్లపై సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని కేంద్రం షాకింగ్ విషయం వెల్లడించింది. పూణేకు చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన రైట్ టూ...





















