Friday, February 6, 2026
Home Telangana Page 56

Telangana

పనుల్లో నాణ్యతను పాటించండి : దాస్యం అభినవ్

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : 60వ డివిజన్ వడ్డేపల్లి బ్యాంక్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ రూ.20 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ...

ఆర్ఎస్ ను ఆత్మీయంగా పలకరించిన సీతక్క

వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా: కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క రాష్ట్ర బీఎస్పీ నాయకులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ను కలిశారు. మంగపేట మండలంలో...

తన మనస్సులోని మాటను చెప్పిన ఎర్రబెల్లి

వరంగల్ టైమ్స్, జనగామ జిల్లా : నా 40 యేండ్ల రాజకీయ చరిత్రలో ఇటువంటి గొప్ప సీఎంను చూడలేదని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ జనగామ జిల్లా...

మేడారం వచ్చే భక్తుల కోసం హెలీ రైడ్

వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా: మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ హెలీ రైడ్ ను ఏర్పాటు చేస్తున్నది. ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు మేడారం...

రేపు ట్రైసైకిల్స్ పంపిణీ చేయనున్న కేసీఆర్

వరంగల్ టైమ్స్, జనగామ జిల్లా: రేపు జనగామ పర్యటనకు వస్తున్న రాష్ట్ర సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 105 మంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్ ని పంపిణీ చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్...

స్పందించిన కార్పొరేటర్ మామిండ్ల రాజు

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలోని 31డివిజన్ హంటర్ రోడ్ లోని మెయిన్ రోడ్ లో మిషన్ భగీరథ కలెక్షన్లను ఇంకా ఇవ్వకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు...

మోడీకి కడుపు నిండా విషమే : హరీశ్ రావు

మోడీకి కడుపు నిండా విషమే : హరీశ్ రావు వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా: ప్రధాని నరేంద్ర మోడీ తీరుపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అప్పుడు తల్లిని చందపి...

పిల్లల కోవిడ్ విభాగాన్ని ప్రారంభించిన హరీష్ రావు

వరంగల్ టైమ్స్ , వరంగల్ జిల్లా: వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన పిల్లల కోవిడ్ ప్రత్యేక సంరక్షణ విభాగాన్ని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖా...

వనదేవతలను దర్శించుకున్న సీతక్క,అద్దంకి

వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో ప్రజలు పట్టం కట్టడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క,...

5గురు మున్సిపల్ ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన టీఎస్ బీపాస్ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు మున్సిపల్ ఉద్యోగులపై పురపాలక శాఖ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఇంటి అనుమతికి...

Latest Updates

Most Viewed

Videos

Top Stories

Cinema

error: Content is protected !!