బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి
హనుమకొండ జిల్లా : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బుధవారం బీజేపీ యువమోర్చ జిల్లా అధ్యక్షులు తీగల భరత్ గౌడ్ ఆధ్వర్యంలో నగరంలో 1కే రన్ నిర్వహించారు. హనుమకొండ అంబేద్కర్ విగ్రహం నుంచి...
మృతుల కుటుంబాలకు చెక్కులు అందించిన చల్లా
హనుమకొండ జిల్లా : పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆ దిశగానే పార్టీ కోసం పనిచేసి...
అన్ని వర్గాల అభివృద్దే కేసీఆర్ లక్ష్యం : ఎమ్మెల్యే చల్లా
హనుమకొండ జిల్లా : అన్ని వర్గాల అభివృద్దే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఆయన నివాసంలో పరకాల నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు...
వరంగల్ లో వర్ష బీభత్సం..పంట పొలాలు వర్షార్పణం
వరంగల్ జిల్లా : తెలంగాణను వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండ్రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు...
ఈ ఎమ్మార్వో వార్నింగ్ చూశారా..!
ఈ ఎమ్మార్వో వార్నింగ్ చూశారా..!
వరంగల్ టైమ్స్, భూపాలపల్లి : భూపాల్ పల్లి మండలంలో ప్రభుత్వ సీలింగ్ భూములను ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి ఎమ్మార్వో...
రైతు బంధు సంబురాలలో పాల్గొన్న ఎమ్మెల్యే చల్లా
హనుమకొండ జిల్లా : సంక్రాంతికి నాలుగు రోజుల ముందే గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. రంగురంగుల ముగ్గులు, ఎడ్లబండ్ల ర్యాలీలతో పల్లెల్లో పండుగ సందడి కనబడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదవ విడుత...
మేడారం భక్తులకి శుభవార్త
హనుమకొండ జిల్లా : నేటి నుండి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను హన్మకొండ బస్టాండ్ నుంచి నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ తెలిపారు. ఉదయం 7 గంటలకు హన్మకొండ నుంచి మేడారానికి...
వరంగల్ కేఎంసీలో 25 మందికి కరోనా
వరంగల్ జిల్లా : కాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా విలయతాండవం చేస్తుంది. ఇప్పటికే 25 మంది మెడికల్ విద్యార్థులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్...
ఎనుమాముల మార్కెట్ కు పోటెత్తిన మిర్చి, పత్తి
వరంగల్ జిల్లా : వరంగల్ ఎనుమాముల మార్కెట్ రెండు రోజుల సెలవుల అనంతరం సోమవారం తిరిగి ప్రారంభమైంది. దీంతో మార్కెట్ కు మిర్చి , పత్తి పోటెత్తింది. సుమారు 25వేల పై చిలుకు...
కేటీపీపీలో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా : గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు 1వ దశ విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. బాయిలర్ ట్యూబ్ లీకేజ్ తో 500 మెగావాట్ల...





















