సీజేఐ పర్యటన..హనుమకొండలో బందోబస్తు
హనుమకొండ జిల్లా : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏన్వీ రమణ వరంగల్ పర్యటన సందర్బంగా ఎర్పాటు చేయాల్సిన బందోబస్తుపై వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి శనివారం కమిషనరేట్ కార్యాలయములో పోలీస్ అధికారులతో...
రామప్పను సందర్శించిన ఎన్వీ రమణ దంపతులు
ములుగు జిల్లా : తెలంగాణలోని సుప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు శనివారం సాయంత్రం సందర్శించుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని శ్రీ రామలింగేశ్వర...
రెండ్రోజుల పాటు వరంగల్ లో సీజేఐ పర్యటన
హైదరాబాద్ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రెండు రోజుల పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. నేడు ములుగు జిల్లాలోని రామప్ప గుడితో పాటు, రామప్ప చెరువును...
మేడారంలో దర్శనానికి కొత్త రూల్
ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో మేడారం సమ్మక్క, సారలమ్మను దర్శింకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అయితే కరోనా నేపథ్యంలో అధికారులు కొత్త నిబంధనను విధించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటేనే వనదేవతల దర్శనం లభిస్తుందని...
అప్రమత్తంగా ఉండాలి : ఎర్రబెల్లి
హనుమకొండ జిల్లా : కరోనా మరో వేవ్ ఘంటికలు మోగుతున్నాయి..పంచాయతీ రాజ్ అధికారులు, ప్రత్యేకించి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిరంతరం...
అభివృద్ధి పనుల ప్రగతిపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష
జనగామ జిల్లా : పాలకుర్తి-బమ్మెర-వల్మిడి కారిడార్ పనుల ప్రగతిపై పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం సమీక్షించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అదనపు కలెక్టర్...
అవినీతిపరులారా తస్మాత్ జాగ్రత్త..లేదంటే అంతే
అవినీతిపరులారా తస్మాత్ జాగ్రత్త..లేదంటే అంతే
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : వేలల్లో, లక్షల్లో జీతాలు తీసుకుంటూ అవికూడా సరిపోవని, అత్యాశతో అవినీతికి పాల్పడితే ఇక అంతే సంగతులు.. అవినీతి పరుల కోసం జ్వాల...
అంబేద్కర్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ పాలన : ఎర్రబెల్లి
హనుమకొండ జిల్లా : భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ ఆశయాలు సాధించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హనుమకొండలోని...
అక్కడ గణేష్ నిమజ్జనాలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
అక్కడ గణేష్ నిమజ్జనాలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ లో ఈ ఏడాది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయక విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్...
దోషికి శిక్ష పడేవరకు నేను అండగా ఉంటా
దోషికి శిక్ష పడేవరకు నేను అండగా ఉంటా
•ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడం సమాజానికి చేటు
•ఈ దారుణం కలచివేసింది
•పోలీసులు సకాలంలో స్పందించి ఉండాల్సింది
•పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ స్పందించాలి
•మంత్రి వర్గంలోని పెద్దలు బిడ్డ తల్లిదండ్రులకు...





















