మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఆలౌట్
స్పోర్ట్స్ డెస్క్ : దక్షిణాఫ్రికా, భారత్ జట్టు మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టీంఇండియా ఆలౌట్ అయింది. 77.3 ఓవర్లలో భారత్ 223 పరుగులు...
2 వికెట్లు కోల్పోయిన టీంఇండియా
కేప్ టౌన్ : సౌతాఫ్రికాతో జరుగుతున్న 3వ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఔటయ్యారు. మొదట టాస్ గెలిచిన ఇండియా...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీంఇండియా
స్పోర్ట్స్ డెస్క్ : సౌతాఫ్రికాతో మూడో టెస్టులో గెలుపే లక్ష్యంగా టీంఇండియా బరిలోకి వెళ్లేందుకు రెడీ అయింది. గాయంతో రెండో టెస్టుకు దూరమైన విరాట్ కోహ్లీ మూడో టెస్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ...
బధిర చెస్ చాంపియన్ మలికకు కేటీఆర్ ఆర్థిక సాయం
హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తన ఉన్నతిని చాటుకున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన బధిర చెస్ ప్లేయర్ మలికా హండా తన కుటుంబసభ్యులతో కలిసి ప్రగతి భవన్...
మూడో టెస్ట్ కి టీంఇండియా రెడీ
కేప్ టౌన్ : సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ చేజిక్కించుకునేందుకు టీం ఇండియా రెడీ అవుతుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇరు జట్లు చెరో టెస్ట్ నెగ్గగా, కేప్...
రెండో టెస్ట్ మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలుపు
స్పోర్ట్స్ డెస్క్ : టీమిండియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ కు వర్షం బాగా అడ్డంకిగా మారింది. వాన ప్రతాపంతో నాల్గో రోజు సౌతాఫ్రికా బ్యాటింగ్ కు ఆలస్యమైంది. ఐనప్పటికీ...
4వ రోజు ఆటకు వర్షం బ్రేక్
జోహన్నస్ బర్గ్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండవ టెస్టులో 4వ రోజు వర్షం ఆటంకం కల్గించింది. దీంతో ఆట ఆలస్యమవుతోంది. ప్రస్తుతం జోహన్నస్ బర్గ్ లో స్వల్ప స్థాయిలో వర్షం కురుస్తోంది. గ్రౌండ్...
జాతీయ స్థాయి కబడ్డీ 2వ రోజు పోటీలు ప్రారంభం
తిరుపతి : ఆధ్యాత్మిక నగరంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీల నిర్వహణ తిరుపతికే తలమానికమని ప్రభుత్వ విప్, తుడా ఛైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఇందిరా...
భారత్ ఆలౌట్.. సౌతాఫ్రికా టార్గెట్ 244
స్పోర్ట్స్ డెస్క్ : వాండరర్స్ టెస్టులో సఫారీల టార్గెట్ సెట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్ లో పుజారా (53), రహానే (58) రాణించడంతో భారీ స్కోరు చేసేలా కనిపించిన భారత్ , మిగతా...
కరోనా పంజా.. వాయిదా పడిన రంజీ ట్రోఫీ
న్యూఢిల్లీ : క్రికెట్ టోర్నీలపై కరోనా పంజా విసురుతున్నది. రోజురోజుకు కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో దేశవాళీ టోర్నీలైన ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీ సహా కర్నల్ సీకే నాయుడు టోర్నీలను వాయిదా వేస్తున్నట్లు...




















