మార్చి 16 నుంచి ఒక్కపూట బడులు

మార్చి 16 నుంచి ఒక్కపూట బడులు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఈ నెల 16 వ తేదీ నుండి ఏప్రిల్ 23 తారీకు వరకు రాష్ట్రంలో ఒక పూట బడులను నిర్వహించాలని విద్యా శాఖ తెలిపింది. ఇందుకు గాను స్కూలు సమయాన్ని మార్పు చేసింది. ఉదయము 7:45 నుండి మధ్యాహ్నం 12:00 వరకు నియమిత వేళలా నిబంధనలను పెట్టింది. అయితే ఇక జూన్ 12 నుండి నూతన అకాడమిక్ విద్యా సంవత్సరం మొదలు కానుంది.