NEET-PG కౌన్సిలింగ్ తిరిగి ప్రారంభం
న్యూఢిల్లీ : NEET-PG కౌన్సిలింగ్ తిరిగి ప్రారంభంకానుంది. రిజర్వేషన్ ల విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నిలిచిపోయిన NEET-PGకౌన్సిలింగ్ ను తిరిగి కొననసాగించేందుకు సిద్ధమైంది. జనవరి...
టెన్త్ ఎగ్జామ్స్ ఫీజు చెల్లింపు తేదీలు ఖరారు
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను రాష్ట్ర ఎస్ఎస్సీ బోర్డు ఖరారు చేసింది. పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు జనవరి...
ఓయూ పరిధిలో వాయిదా పడిన పరీక్షలు
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 8 నుంచి 16 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేష్ ఒక...
ఎంట్రెన్స్ టెస్టులు నిర్వహించే వర్సిటీలు ఖరారు
హైదరాబాద్ : తెలంగాణలో వచ్చే విద్యాసంవత్సరానికి ప్రవేశ పరీక్షలు నిర్వహించే వర్సిటీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించి కన్వీనర్లను కూడా ఉన్నత విద్యా మండలి నియమించింది. టీఎస్...
ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్
జనవరి 5 నుండి 11 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు
వెల్లడించిన కాళోజి హెల్త్ యూనివర్సిటీ
వరంగల్ జిల్లా : రాష్ట్రంలో వైద్య దంత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం అయింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల...
విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన సర్కార్
హైదరాబాద్ : తెలంగాణలోని విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 8 నుంచి 16 వరకు అన్ని విద్యా సంస్థలకు సెలువులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వైద్యారోగ్య...
730 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్
అమరావతి : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఎగ్జిక్యూటివ్, కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కల్గినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల...
టెన్త్, ఇంటర్ పాసైనవారికి ఈఎస్ఐసీ సువర్ణావకాశం
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న యూడీసీ, స్టెనో , ఎంటీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కల్గినవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెల్పింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే యేడాది జనవరి...
స్టూడెంట్స్, టీచర్స్ కి కరోనా..స్కూల్ కు సీల్
ముంబై : మహారాష్ట్ర అహ్మద్ నగర్ లోని టాక్లీ ధోకేశ్వర్ లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 48 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అధికారులు ఆ...
జనవరి 6న ఉర్దూ ఉద్యోగాల జాబ్ మేళా
హైదరాబాద్ : గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీలో జనవరి 6న ఉర్దూ జాబ్ మేళా నిర్వహించనున్నారు. తెలంగాణ ఉర్దూ అకాడమీ, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ, సెట్విన్, వీకర్...





















