బాలల హక్కులను పరిరక్షించాలి : చీఫ్ విప్ దాస్యం
హనుమకొండ జిల్లా : బాలల హక్కులను పరిరక్షించి వారికి సమాజంలో సముచిత స్థానం కల్పించాలని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శుక్రవారం సుబేదారిలోని జిల్లా బాల్ రక్షా భవన్ లో...
మేడారంకు ఈసారి బస్సులు ఎన్నో తెలుసా..?
వరంగల్: వచ్చే ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగే మేడారం మహాజాతర కోసం తెలంగాణ ఆర్టీసీ 3845 బస్సులు నడిపేందుకు నిర్ణయించింది. సుమారు 21 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో...
నిరక్షరాస్యులైన వయోజనుల కోసమే అక్షర భారత్
హనుమకొండ జిల్లా : చదువుంటేనే మనిషి జీవితం సంపూర్ణం అవుతుంది. చదువుకోవడానికి వయోబేధం అడ్డురాదు..పైగా చదువుకోవాలనే తపన వుంటే ఏ వయసులోనైనా విద్యనభ్యసించవచ్చు. పైగా నిరక్షరాస్యులైన పెద్దవాళ్లు చదువుకోవడం వల్ల వారిలో మానసిక...
కార్మెల్ బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా ప్రీ క్రిస్మస్ వేడుకలు
హనుమకొండ జిల్లా : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాతే రాష్ట్రంలో సర్వ మతాల పండుగలను అధికారికంగా నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. అన్ని మతాల...
స్మార్ట్ సిటీలో భాగంగా మొక్కలు నాటిన కార్పొరేటర్ వేముల
హనుమకొండ జిల్లా : స్మార్ట్ సిటీలో భాగంగా నగరాల్లో పరిసరాల పరిశుభ్రతతో పాటు, ప్రకృతి రమణీయతకు నెలవులుగా ప్రజాప్రతినిధులు, అధికారులు తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగానే జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 7వ డివిజన్ లో హనుమకొండ...
పులిచర్మం విక్రయిస్తున్న నిందితులు అరెస్ట్
ములుగు జిల్లా : అక్రమంగా పులి చర్మాన్ని విక్రయిస్తున్న నిందితులను ములుగు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ.పాటిల్ తన కార్యాలయంలో మీడియా...
బీజేపీకి టీఆర్ఎస్ సెగలు..ఊరూవాడా నిరసనలు
ఉమ్మడి వరంగల్ జిల్లా : అన్నదాతల కోసం టీఆర్ఎస్ పోరును ఉధృతం చేస్తోంది. వడ్ల కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి దిగింది. రైతు వ్యతిరేక విధానాలు అవలంభించడంతో పాటు యాసంగిలో...
భద్రకాళీని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
హనుమకొండ జిల్లా : ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఆదివారం ఉదయం జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు వరంగల్...
వెయ్యి స్తంభాల ఆలయంలో సీజేఐ ప్రత్యేక పూజలు
హనుమకొండ జిల్లా : సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, హై కోర్ట్ ప్రధానన్యాయ మూర్తి సతీష్ చంద్ర శర్మ దంపతులు ఉదయం 8 గంటలకు వరంగల్ లోని భద్రకాళి...
సీజేఐకి ఘన స్వాగతం పలికిన మంత్రులు, చీఫ్ విప్
సీజేఐకి ఘన స్వాగతం పలికిన మంత్రులు, చీఫ్ విప్
హనుమకొండ జిల్లా : ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా సీజేఐ ఎన్వీ రమణ దంపతులు శనివారం ములుగు జిల్లాలోని రామప్ప పర్యటన ముగించుకుని...





















