Friday, February 6, 2026
Home Telangana Page 61

Telangana

కోచ్ ఫ్యాక్టరీ సాధించేదాకా సమరమే

హనుమకొండ జిల్లా : కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, పీవోహెచ్ షెడ్డు నిర్మాణానికి రూ. 400 కోట్లు కేటాయించాలని అఖిలపక్ష...

కిన్నెర మొగిలయ్యకు కేసీఆర్ వరాలు

కిన్నెర మొగిలయ్యకు కేసీఆర్ వరాలు వరంగల్ టైమ్స్,హైదరాబాద్ : పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు హైదరాబాద్ లో నివాస యోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం రూ. 1...

బీజేపోళ్లను ఇక ఉరికిచ్చుడే : మంత్రి ఎర్రబెల్లి

హనుమకొండ జిల్లా : తెలంగాణలో బీజేపీ ప్రజాప్రతినిధులను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని, అందుకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయమై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను స్థానికులు నిలదీశారన్నదే నిదర్శనమని రాష్ట్ర మంత్రి...

కేంద్రంపై ఇక యుద్ధమే..

హనుమకొండ జిల్లా : ప్రజల చిరకాల వాంఛగా మిగిలిపోతున్న కోచ్ ఫ్యాక్టరీని సాధించడానికి రాజకీయ పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు....

దళిత బంధును పక్కాగా అమలు చేయాలి: సత్యవతి

మహబూబాబాద్ జిల్లా : దళితబంధు అమలుపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం దళిత బంధు అమలుపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి...

మేడారం జాతర ట్రస్ట్ బోర్డ్ మెంబర్ల నియామకం

హైదరాబాద్ : ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క, సారలమ్మ గిరిజన జాతర నిర్వహణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానికులతో అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసింది. అక్కడి గిరిజన భక్తులు, ఆలయ...

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన సీతక్క

ములుగు జిల్లా : గంగారాం మండల తహశీల్దార్ కార్యాలయంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క 18 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించారు. ప్రభుత్వం అందించే ప్రతీ ఒక్క సంక్షేమ పథకాలు ప్రజలకు...

నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన సీతక్క

నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన సీతక్క వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ములుగు నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ...

27న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధనకై రౌండ్ టేబుల్ మీటింగ్

హనుమకొండ జిల్లా : ఉద్యమస్ఫూర్తితో కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో కలిసి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధనకై ఉద్యమిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండ నగరంలోని...

బీజేపీ శ్రేణుల అరెస్ట్, నిరసనలో గాయపడ్డ పీఏ

వరంగల్ జిల్లా : కే.ఎం.సి ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో అధికార పార్టీ చేసిన అవినీతి, అక్రమాలు బయట పెడతామనే భయంతోనే పోలీసులను అడ్డుపెట్టుకొని అరెస్టులు...

Latest Updates

Most Viewed

Videos

Top Stories

Cinema

error: Content is protected !!